వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధురగాయని జిక్కి కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:తెలుగు తొలితరం సినీ గాయని జిక్కిసోమవారం చెన్నైలో కన్నుమూశారు. ఆమె కొంత కాలంగాక్యాన్సర్‌తో బాధపడుతున్నారు.క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స కోసం నిధులసమీకరణ కోసం ఆమె కొన్ని గాత్రకచ్చేరీలు కూడా చేశారు.

జిక్కిగాతెలుగు ప్రజల గుండెల్లో చెరగనిగాయనిగా ముద్ర వేసుకున్న జిక్కివిరహగీతాలతో పాటు ఉల్లాసకరమైనపాటలు, ప్రేమపాటలు ఎన్నో సినిమాల్లో పాడారు.సుమధురమైన గొంతుతో ఆమెపాడిన ఒహో బస్తీ దొరసాని వంటిపాటలు తెలుగు సినీ అభిమానులమనసులను దోచుకున్నాయి. చాలా కాలంతర్వాత ఆమె ఆదిత్య -369సినిమాలో పాట పాడారు. ఇటీవల నిన్నేపెళ్లాడుతా సినిమాలోను, మరోసినిమాలోనూ ఆమె పాటలు పాడారు.తెలుగుసినిమా సంగీతదర్శకుడు,గాయకుడు ఎ. ఎం. రాజా జిక్కి భర్త.ఆయన చాలా క్రితం ప్రమాదంలోమరణించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X