మొదటికొచ్చిన శైలజారెడ్డి తొలగింపుహైదరాబాద్: నెల్లూరు మేయర్ శైలజా రెడ్డి తొలగింపు వ్యవహారం మళ్లీ మొదటి వచ్చింది. శైలజారెడ్డిని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియ సరిగా లేదని హైకోర్టు ...
ఆంధ్రజ్యోతిపై యూత్ కార్యకర్తల వీరంగంహైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాదు నగరంలోని ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాజశేఖర ...
కండక్టర్ కిరాతకం: బాలుడి మృతిహైదరాబాద్ : హైదరాబాదులో ఆర్టీసి బస్సు కండక్టర్ కిరాతకానికి ఆదివారంనాడు ఒక బాలుడు బలయ్యాడు. నగరంలోని రహ్మత్నగర్లో చిల్లర లేదంటూ ఒక విద్యార్థిని ఆర్టీసీ బస్సు కండక్టర్ కిందకు ...
హైదరాబాదులో అగ్ని ప్రమాదంహైదరాబాద్ : హైదరాబాద్ లోని అమీర్ పేట ప్రాంతంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లాల్ బంగ్లాలోని నికాల్ సెంటర్లో జరిగింది. ఏడు ...
గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో పొగలుకరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ వద్ద గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ ఇంజన్లు పొగలు లేచాయి. బెంగుళూర్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న ఈ ఎక్స్ ...
దొంగల బీభత్సం: భార్యాభర్తల హత్యహైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ఇంజాపూర్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. భార్యాభర్తలను హత్య చేసి నగలు దోచుకెళ్లారు. నల్లగొండ జిల్లా ...
వేట్లపాలెం పేలుడులో ముగ్గురు మృతికాకినాడ : తూర్పు గోదావరి జిల్లా వేట్లపాలెం గ్రామంలో మందుగుండు సామగ్రి పేలిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పదిమందిని సమీప ఆసుపత్రికి తరలించారు. ...
గుంటూరులో తమ్ముళ్ల బాహాబాహీగుంటూరు : తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న యువగర్జన ప్రాంగణంలో తెలుగుదేశంలోని రెండు వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. తెలుగుయువత అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్పోరేటర్ సుధాకర్ వర్గీయుల మధ్య ...
వరంగల్లో ఇద్దరు రౌడీ షీటర్ల హతంవరంగల్: వరంగల్లోని ఉర్సుగుట్ట ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు రౌడీషీటర్లు హతమయ్యారు. గడ్డం జగన్, అడ్డపల్లి రత్నాకర్ అనే ఇద్దరు రౌడీ ...
ఒకే రోజు తిరుపతిలో నలుగురి హత్యతిరుపతి: ఒకే రోజు తిరుపతిలో నలుగురు హత్యకు గురి కావడం సంచలనం సృష్టిస్తోంది. ఒక ముగ్గురు హత్యకు గురికాగా, మరో ఘటనలో ఒక యువతి హత్యకు గురైంది. తిరుపతిలోని ...