blank
  Mail Sign in New User
Sign Up
blank
blank
blank
   బుక్ మార్క్స్  వార్తలు  సినిమా  ఎన్నారై  ఫీచర్స్‌  సాహితి  మీ మాట  గ్యాలరీ  వంటకాలు  Font Help  సైట్‌ మ్యాప్‌
 జాతీయ వార్తలు     రాష్ట్ర వార్తలు     జిల్లా వార్తలు     అంతర్జాతీయ వార్తలు     క్రీడావార్తలు
[]
[] హోంపేజి » వార్తలు » రాష్ట్ర వార్తలు
[]
చంపించిది సూరే: మొద్దు శీను తల్లి
గుంటూరు : అనంతపురం కారాగారంలో ఉంటున్న తన కుమారుడు మొద్దుశీనును మద్దెలచెర్వు సూరే చంపించాడని మొద్దు శీను తల్లి రామకోటమ్మ ఆరోపించారు. సూరి పథకం ప్రకారమే సహచరఖైదీలు శీను ...

మొద్దు శీను హత్య, ఉలిక్కిపడిన రాష్ట్రం
అనంతపురం : తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్‌ మొద్దుశీను దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కారాగారంలో ఉంటున్న అతనిపై ...

వార్డర్ల సస్పెన్షన్: పోస్టుమార్టం పూర్తి
అనంతపురం: మొద్దు శీను హత్య సంఘటనలో ఇద్దరు వార్డర్లను ఆదివారం సస్పెండ్ చేశారు. వసంతకుమార్, మల్లికార్జన్ అనే ఇద్దరు వార్డర్లను జైళ్ల శాఖ రాయలసీమ డిఐజి సునీల్ కుమార్ ...

చిరుతో బహిరంగ చర్చకు రెడీ: పొన్నాల
హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందంటూ చిరంజీవి చేసిన ఆరోపణలపై నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై తాము చిరంజీవితో చర్చకు సిద్ధమని ...

ఓంప్రకాశ్ కు ఏం అవసరం?: శీను లాయర్
హైదరాబాద్‌: మొద్దు శీను హత్యలో పలు సందేహాలు తలెత్తుతున్నాయని శీను కేసులు వాదిస్తున్న న్యాయవాది నయన్‌కుమార్‌ అన్నారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఓంప్రకాష్‌కు, ...

తెలంగాణపై అహ్మగ్ పటేల్ భరోసా: నరేంద్ర
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ భరోసా ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (ఎన్) ...

ప్రభుత్వంపై ప్రతిపక్షాల ధ్వజం
హైదరాబాద్: మొద్దు శీను హత్యపై ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. మొద్దు శీను హత్య ప్రభుత్వ పెద్దల కుట్రేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విమర్శించారు. ...

శీను హత్యతో సంబంధం లేదు: జెసి
విజయవాడ: మొద్దు శీను హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జెసి దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మొద్దు శీను హత్యతో తనకు ...

సూరి పాత్రపై చెప్పలేను: శీను భార్య
గుంటూరు: తన భర్త హత్య వెనక కుట్ర ఉందని మొద్దు శీను భార్య లక్ష్మీరాజ్యం ఆరోపించింది. భర్త హత్య సమాచారం తెలిసిన వెంటనే ఆమె గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట ...

సిబిఐ విచారణకు అభ్యంతరం లేదు: జానా
హైదరాబాద్‌ : పరిటాల రవి హత్య కేసులో కీలక నిందితుడు మొద్దు శీను హత్య కేసును సిబిఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని హోం మంత్రి కె. జానారెడ్డి ...



More Pages: 1  2  3  

[]
మీ కోసం డీల్స్
 
 
[]
blank
Opinion Poll

Is Prajarajyam Party facing serious internal problems?
Yes
No
Can't Say
    

Results | Previous Results

[]
Recommended Links
     SMS Updates      Astrology      Chat      RSS      Post Free Classifieds      Online Shopping & Auctions      Jobs      Explore India